జాషిత్ క్షేమంగా ఇంటికి
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బాలుడి కిడ్నప్ ఉదంతంలో 60 గంటల ఉత్కంఠానికి తెర పడింది. జషిత్ ను ఉదయం 6గంటలకు కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద తెల్లవారుజామున వదిలి వెళ్లిన దుండగులు.
జాషిత్ క్షేమంగా ఇంటికి
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బాలుడి కిడ్నప్ ఉదంతంలో 60 గంటల ఉత్కంఠానికి తెర పడింది. జషిత్ ను ఉదయం 6గంటలకు కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద తెల్లవారుజామున వదిలి వెళ్లిన దుండగులు.